Andhrapradesh, జూలై 27 -- అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అవకాశం కల్పిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను ఏపీసీఆర్డీఏ ప్రాంతాన్ని మినహాయించారు. రాష్ట్రంలోని పుర, నగరపాలక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో వేసిన అనధికార లేఔట్లకు ఈ స్కీమ్ ను వర్తింపజేయాలని నిర్ణయించారు. ఫలితంగా పలు అనుమతులు లేకుండా వేసిన లేఔట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం దక్కనుంది.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.