భారతదేశం, జూన్ 15 -- పోలీస్ డ్రామాలు, క్రైమ్ థ్రిల్లర్స్ ఎల్లప్పుడూ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాయి. తాజాగా నవీన్ చంద్ర హీరోగా తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం 'ఎలెవన్' ఓటీటీలోకి వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రీమియం, ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. ఒక సీరియల్ కిల్లర్ కేసును దర్యాప్తు చేసే బాధ్యతను నిజాయితీగల పోలీసు తీసుకుంటాడు. విచారణలో భాగంగా కేవలం కవలలకు మాత్రమే అనుమతి ఉన్న స్కూల్ కు వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది థ్రిల్ పంచుతుంది. ఇలాగే అలరించే ఈ అయిదు తమిళ్ క్రైమ్ థ్రిల్లర్లపై ఓ లుక్కేయండి.
విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ 'పోర్ తోజిల్'. శరత్ కుమార్, అశోక్ సెల్వన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో యువతులను లక్ష్యంగా చేసుకుని ఒకే తరహాలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఈ కేసును దర్యాప్తు చే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.