భారతదేశం, ఏప్రిల్ 27 -- ొన్నేళ్లుగా భారతీయ వినియోగదారుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇంతకు ముందు ఈ సెగ్మెంట్ లో చాలా పరిమిత ఆప్షన్లు అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారులు ఈ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చారు. మీరు కూడా సమీప భవిష్యత్తులో ప్రీమియం సెగ్మెంట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే మీ కోసం కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి.
ఏథర్ ఎనర్జీ 2025 సంవత్సరానికి తన రేంజ్-టాప్ 450 అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ను జనవరిలో అప్డేట్ చేసింది. ఇండియన్ మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.99 లక్షలు. ఈ స్కూటర్ 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 130 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.
ఎస్ 1 ప్రో ప్లస్ టాప్-స్పెక్ వేరియంట్ 5.3 కిలోవాట్, 4 కిలోవాట్ 2 బ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.