భారతదేశం, ఆగస్టు 10 -- భారతీయ వినియోగదారుల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. జూలై 2025లో టీవీఎస్ మోటార్ అగ్రస్థానాన్ని సాధించింది. టీవీఎస్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనం గత నెలలో 22,256 కొత్త కస్టమర్లను చేర్చుకుంది. ఈ కాలంలో టీవీఎస్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 13.23 శాతం పెరిగాయి. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన 10 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంపెనీల అమ్మకాల గురించి తెలుసుకుందాం.
అమ్మకాల్లో బజాజ్ ఆటో రెండో స్థానంలో ఉంది. ఈ కాలంలో బజాజ్ ఆటో 19,683 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఇది వార్షిక వృద్ధి 10.80 శాతం. ఈ అమ్మకాల జాబితాలో ఓలా ఎలక్ట్రిక్ మూడో స్థానంలో ఉంది. ఈ కాలంలో ఓలా ఎలక్ట్రిక్ 17,852 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఇది ఏడాది ప్రాతిపదికన 57.29 శాతం క్షీణి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.