భారతదేశం, మార్చి 26 -- దేశంలో ఇంధన భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా ప్యూర్ సంస్థ గృహ వినియోగం (PuREPower Home), వాణిజ్య వినియోగం (PuREPower Commercial), గ్రిడ్ స్థాయి (PuREPower Grid) ఎనర్జీ స్టోరేజ్ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇవి నమ్మదగినవిగా, విస్తరించదగినవిగా, పర్యావరణ అనుకూలంగా ఉండనున్నాయి.
భారతదేశ డీకార్బనైజేషన్, పునరుత్పాదక శక్తి లక్ష్యాలను సాధించడంలో ఈ ఉత్పత్తులు కీలక పాత్ర పోషించనున్నాయి. వచ్చే 18 నెలల్లో 300 మందికి పైగా డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల ద్వారా తమ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్యూర్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
PuREPower Home ఉత్పత్తుల బుకింగ్స్ 2025 ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానుండగా, అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా 2025 ఏప్రిల్ 30 నుండి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఇవి ఆకర్షణీయమైన రంగుల్లో, ముఖ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.