భారతదేశం, సెప్టెంబర్ 8 -- భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్డీఏ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఆరోగ్యం కారణంగా ఉపరాష్ట్రపతి పదవికి జగ్దీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 9న (మంగళవారం) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికలో 5 కీలక అంశాలు ఇక్కడ పరిశీలించవచ్చు.
ఈ ఎన్నికలలో లోక్సభ, రాజ్యసభ సభ్యులు మాత్రమే ఓటు వేస్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్కు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఉంటుంది. ఈ కాలేజీలో 233 మంది రాజ్యసభ సభ్యులు (ఐదు సీట్లు ఖాళీగా ఉన్నాయి), 12 మంది నామినేటెడ్ సభ్యులు, అలాగే 543 మంది లోక్సభ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.