భారతదేశం, ఆగస్టు 1 -- ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఆగస్టు 7వ తేదీన నోటిఫికేషన్ రానుంది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్, కౌంటింగ్ ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల దాఖలుకు ఆగస్టు 21 తుదిగడువుగా పెట్టారు. ఆగస్టు 25 వరకు ఉపసంహరణ గడువు ఇచ్చారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....