భారతదేశం, సెప్టెంబర్ 11 -- రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్(జేఎస్సీ)ని ఏర్పాటు చేసింది. ఇది ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు పనిచేస్తుంది. తాజాగా జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, కౌన్సిల్లో 25 నుంచి 30 మంది సభ్యులు ఉంటారు. ఇందులో సగం మంది అధికారులు ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తారు, సగం మంది గుర్తింపు పొందిన సేవా సంఘాల నుండి ప్రాతినిధ్యం వహిస్తారు.
ఆర్థిక, విద్య, చట్టం, రెవెన్యూ, ఇతర విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు కూడా ఉంటారు. ప్రధాన కార్యదర్శి/ముఖ్య కార్యదర్శి/కార్యదర్శి స్థాయి అధికారి కౌన్సిల్కు ఛైర్మన్గా ఉంటారు. టీఎన్జీవో, టీజీవో సహా తొమ్మిది ఉద్యోగ సంఘాలకు శాశ్వత సభ్యత్వం, మరో ఆరు సంఘాలకు రొటేషన్ పద్ధతిలో సభ్యత్వం కల్పించారు.
ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య సహకారాన్ని పెంపొందించడం, సిబ్బంది సంక్షేమాన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.