భారతదేశం, జూన్ 4 -- హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం తమ ప్రభుత్వ బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల సబ్ కమిటీని, అధికారుల కమిటీని ఏర్పాటు చేశారని ఆయన బుధవారం తెలిపారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు.
ఉద్యోగుల సమస్యలపై త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ కమిటీకి సూచించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై నియమించిన త్రీమెన్ కమిటీ ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో పలుమార్లు సమావేశమై వారి విజ్ఞప్తులను స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.