భారతదేశం, ఏప్రిల్ 24 -- హల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు, దీనికి సూత్రధారి అయిన వారికి వారు ఊహించిన దానికంటే పెద్ద శిక్ష పడుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదులకు చెందిన మిగిలిన భూములను మట్టిలో కలపాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్లోని మధుబని జిల్లాలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మొదట పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. అంతే కాదు ర్యాలీకి వచ్చిన వేలాది మంది ప్రజలు కొన్ని క్షణాలు మౌనం పాటించి మరణించిన వారికి సెల్యూట్ చేయాలని కోరారు. '
'నేను ప్రారంభించడానికి ముందు, మీరు ఉన్న చోటే కూర్చుని 22న మనం కోల్పోయిన కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించడానికి కొన్ని క్షణాలు మౌనం పాటించాలని కోరుతున్నాను. తర్వాత కార్యక్రమం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.