భారతదేశం, ఏప్రిల్ 17 -- జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన 'మిడ్నైట్ కార్నివాల్' క్యాంపైన్లో భాగంగా హెక్టర్ ఎస్యూవీపై అనేక ఆఫర్లు, బెనిఫిట్స్ని ప్రకటించింది. ఎంజీ హెక్టార్ రూ .4 లక్షల వరకు విలువైన బెనిఫిట్స్తో ప్రస్తుతం అందుబాటులో ఉండనుండటం విశేషం. ఇది దేశవ్యాప్తంగా ఉన్న షోరూమ్స్లో లభిస్తుంది. మిడ్నైట్ కార్నివాల్లో భాగంగా జూన్ 30, 2025 వరకు ప్రతి వారాంతంలో అర్ధరాత్రి వరకు ఎంజీ షోరూమ్స్ తెరిచి ఉంటాయి.
మిడ్నైట్ కార్నివాల్ క్యాంపైన్లో భాగంగా జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా హెక్టార్ ఎస్యూవీ కొనుగోలుతో అనేక విలువైన ఆఫర్లను అందిస్తోంది. ఇందులో 2 సంవత్సరాలు / 1 లక్ష కిలోమీటర్ల ఎక్స్టెండెడ్ వారంటీతో పాటు ప్రామాణిక మూడు సంవత్సరాల వారంటీ, రెండు అదనపు సంవత్సరాల రోడ్సైడ్ అసిస్టెన్స్ ఉన్నాయి. దీని వల్ల ఐదేళ్ల వరకు ఇబ్బందులు లేకుండా ఓ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.