భారతదేశం, ఫిబ్రవరి 12 -- 'మంజుమ్మెల్ బాయ్స్'తో సంచలనం సృష్టించిన మలయాళ దర్శకుడు చిదంబరం నెక్ట్స్ మూవీ 'బాలన్' (Balan) విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా రషెస్ చూసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ).. ఇది ఇండస్ట్రీని కుదిపేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరి అతడు ఈ కామెంట్స్ ఎందుకు చేశాడో చూడండి.
2024లో 'మంజుమ్మెల్ బాయ్స్' (Manjummel Boys) సినిమాతో మలయాళ సినిమా ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాసిన దర్శకుడు చిదంబరం. అతని దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ సినిమా 'బాలన్' (Balan). ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా ఈ సినిమా గురించి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇటీవల చిదంబరాన్ని కలిసిన వర్మ.. 'బాలన్' సినిమాకు సంబంధించిన చిన్న క్లిప్ను చూశారట. ఆ తర్వాత తన ఎక్స్ ఖాతాలో స్పందిస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.