భారతదేశం, మే 26 -- యువ హీరో సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంటగా 'నిలవే' చిత్రం వస్తోంది. మ్యూజికల్ లవ్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. హీరో సౌమిత్తో పాటు సాయి వెన్నెం ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ చిత్రం టీజర్ ఆకట్టుకుంది. ఈ క్రమంలో మూవీ టీమ్ ప్రమోషన్లను జోరుగా చేస్తోంది. కొత్త పోస్టర్ల రిలీజ్కు ఓ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సౌమిత్ ఆసక్తికర కామెంట్లు చేశారు.
నిలవే సినిమా ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తుందని సౌమిత్ రావు అన్నారు. నిజాయితీతో ఈ మూవీని తెరకెక్కించామని, ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నామని తెలిపారు. మ్యూజికల్ డ్రామా కొత్త వాళ్లం కలిసి ఈ చిత్రం చేశామని అన్నారు.
నిలవే సినిమాను ప్రేక్షకులకు చేరువ చేసేందుకు చాలా ప్రయత్నిస్తున్నామని సౌమిత్ చెప్పారు. "కొత్త వాళ్లు కూడా మంచి చిత్రాలను చేస్తారు. ఎంతో నిజాయితీతో ఈ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.