భారతదేశం, డిసెంబర్ 18 -- ఏపీ ప్రభుత్వం, అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా (ADTOI) సహకారంతో ఫిబ్రవరి 13, 14, 2026 తేదీలలో విశాఖపట్నంలో రెండు రోజుల నేషనల్ టూరిజం మార్ట్-2025ను నిర్వహించనున్నాయి. ఈ మేరకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
దేశీయ పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందడానికి, పర్యాటక శాఖ సీనియర్ అధికారులు, ADTOI ప్రతినిధుల సమక్షంలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. రాష్ట్రంలో కోస్టల్ టూరిజం, ఆధ్యాత్మిక సర్క్యూట్లు, వారసత్వ కట్టడాలు, పర్యావరణ-సాహస పర్యాటకం, ఏజెన్సీ (గిరిజన) ప్రాంత పర్యాటకాన్ని జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సంస్కృతి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ టూర్ ఆపరేటర్లు, హోటల్ యజమానులు, డెస్టినేషన్ ప్రమోటర్లు, ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.