భారతదేశం, ఏప్రిల్ 22 -- ఇండియాలో 7 సీటర్ వాహనాలకు ఇటీవలి కాలంలో డిమాండ్ పెరుగుతోంది. ఇక ఇప్పుడు జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ నుంచి ఒక కొత్త 7 సీటర్ ఎస్యూవీ, మార్కెట్లో చేరనుంది. దాని పేరు ఎంజీ మెజెస్టర్. ఈ ఎస్యూవీని తొలిసారిగా 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్పోలో ప్రదర్శించగా.. ఇప్పుడు ఈ మోడల్కి సంబంధించిన టెస్ట్ డ్రైవ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో త్వరలో ఇండియాలో లాంచ్ అవుతున్న ఈ మోడల్కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
కొన్ని గ్లోబల్ మార్కెట్లలో అమ్మకానికి ఉన్న మాక్సస్ డీ 90 ఎస్యూవీ ఆధారంగా ఎంజీ మెజెస్టర్ తయారైంది. దీని ముందు భాగంలో భారీ ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది. దీనికి గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్ వస్తుంది. స్ల్పిట్-హెడ్ ల్యాంప్ డిజైన్ ఉంది. ఇక్కడ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ పైన పెట్టడం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.