భారతదేశం, జూలై 30 -- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో దూసుకుపోతున్న ఇన్ఫోసిస్, ఈ ఏడాది సుమారు 20,000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ఆ సంస్థ CEO సలీల్ పరేఖ్ వెల్లడించారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు AI, ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించినట్లు ఆయన స్పష్టం చేశారు.
ది టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరేఖ్ మాట్లాడుతూ, "మొదటి త్రైమాసికంలో మేం 17,000 మందికి పైగా (స్థూల నియామకాలు) ఉద్యోగాలిచ్చాం. ఈ ఏడాది సుమారు 20,000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను తీసుకోబోతున్నాం" అని తెలిపారు.
AI ప్రాధాన్యతను నొక్కి చెబుతూ, ఇన్ఫోసిస్ ఇప్పటికే దాదాపు 2.75 లక్షల మంది ఉద్యోగులకు ఏఐ, డిజిటల్ టెక్నాలజీలలో వివిధ స్థాయిలలో శిక్షణ ఇచ్చిందని పరేఖ్ పేర్కొన్నారు.
కార్యకలాపాల్లో ఏఐ పాత్ర గురించి పరేఖ్ మాట్లాడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.