భారతదేశం, సెప్టెంబర్ 12 -- ఎలక్ట్రిక్ వాహన స్టార్టప్ ఓబెన్ ఎలక్ట్రిక్.. పండుగ సీజన్ను పురస్కరించుకుని తన 'మెగా ఫెస్టివ్ ఉత్సవ్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఆఫర్ ద్వారా, వినియోగదారులు తమ ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ బైక్ లైనప్ రోర్ ఈజెడ్ సిగ్మా, రోర్ ఈజెడ్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ప్రయోజనాలను పొందవచ్చు. పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులకు ఈ-బైక్లను మరింత అందుబాటులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం!
ఈ పండుగ ఆఫర్లో భాగంగా.. కస్టమర్లు రూ. 35,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో:
రూ. 20,000 ధర ప్రయోజనం (ఇది ఇప్పటికే బైక్ల ధరలలో కలిపి ఉంది)
రూ. 10,000 వరకు క్యాష్బ్యాక్
ప్రతి కొనుగోలుపై బంగారు నాణెం
అంతేకాకుండా.. ఓబెన్ ఎలక్ట్రిక్ ఒక అదృష్టవంతుడైన కస్టమర్కు ఐఫోన్ గెలుచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది.
ఓబెన్ ఎలక్ట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.