భారతదేశం, ఆగస్టు 4 -- భారత తపాలా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది! 50 ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్న ప్రతిష్టాత్మక రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కార్యకలాపాలను ఆధునీకరించే లక్ష్యంతో స్పీడ్ పోస్ట్తో వ్యూహాత్మక విలీనంలో భాగంగా సెప్టెంబర్ 1, 2025 నుంచి ఈ సేవ దశలవారీగా నిలిచిపోనుంది. విశ్వసనీయత, సరసమైన ధరలు, చట్టపరమైన చెల్లుబాటుకు పేరుగాంచిన రిజిస్టర్డ్ పోస్ట్.. ఉద్యోగ ఆఫర్లు, లీగల్ నోటీసులు వంటి ముఖ్యమైన పత్రాలను పంపిణీ చేయడంతో లక్షలాది మంది భారతీయుల జీవితాల్లో కీలక పాత్ర పోషించింది.
ఇండియా పోస్ట్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం.. ఈ తరహా సర్వీస్ వినియోగం తగ్గడమే. అధికారిక గణాంకాల ప్రకారం.. 2011-12లో 244.4 మిలియన్లుగా ఉన్న రిజిస్టర్డ్ ఐటెమ్ల సంఖ్య 2019-20 నాటికి 184.6 మిలియన్లకు 25% తగ్గింది. డిజిటల్ వినియోగం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.