Telangana,andhrapradesh, ఆగస్టు 6 -- ఈజీ మనీకి అలవాటు పడుతున్న పలువురు కేటుగాళ్లు రకరకాల దారులు ఎంచుకుంటున్నారు. తాజాగా ఇదే మాదిరిగా ఓ యువకుడు. మహిళను మోసగించాడు. ఏకంగా ఏపీకి చెందిన ఎంపీ కుమారుడినంటూ ఫోజ్ ఇచ్చాడు. అంతేకాదు డాక్టర్, నగల యాజమాని అంటూ రకరకాల పేర్లతో చలామణి అవుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఇతగాడి మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.
టీడీపీ ఎంపీ కుమారుడిగా నటించి ఏపీకి చెందిన వెంకటేశ్వర్లు అనే యువకుడు(29) ఓ మహిళను మోసం చేశాడు. సదరు మహిళ ఫిర్యాదుతో కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో న్యూరో సర్జన్ గా పరిచయం చేసుకునేవాడు. ఈ క్రమంలోనే తన జూనియర్లను కలిసే విషయమంటూ పలుమార్లు ఓ ఉమెన్స్ పీజీ హాస్టల్ కు వెళ్లేవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.