Hyderabad, ఆగస్టు 20 -- దర్శకుడు క్రిష్, జ్యోతి కృష్ణల హిస్టారిక్ వార్ డ్రామా 'హరి హర వీర మల్లు'. ఈ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇందులో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీ జులై 24న థియేటర్లలో విడుదలైంది. వీఎఫ్ఎక్స్, స్క్రీన్ప్లేపై విమర్శలు రావడంతో ఈ సినిమా ఆశించినంతగా సక్సెస్ సాధించలేదు. ఆగస్టు 20న ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రైమ్ వీడియోలో విడుదలైన తర్వాత కూడా ఈ సినిమాపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
థియేటర్లలో విడుదలైనప్పటి నుండి హరి హర వీరమల్లు మూడు వేర్వేరు క్లైమ్యాక్స్ లతో అభిమానులను అయోమయానికి గురి చేసింది. మొదటి వెర్షన్ 2 గంటల 43 నిమిషాల నిడివితో వీర మల్లు (పవన్), ఔరంగజేబు (బాబీ డియోల్) మధ్య ఒక టోర్నడోతో కూడిన హాస్యాస్పదమైన ఫైట్ సీన్ తో ముగిసింది.
దీనిపై విమర్శలు రావడంతో.. నిర్మాత ఏఎం రత్నం నిడివి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.