భారతదేశం, జూన్ 16 -- ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ఇండియాలోని సామాన్యుడిపై ఆర్థిక పిడుగు పడే అవకాశం ఉంది! ఈ రెండు దేశాల మధ్య అనిశ్చితి.. ప్రపంచ ఇంధన మార్కెట్లపై, ముఖ్యంగా ముడి చమురు ధరలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. మధ్యప్రాచ్యం ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తి చేసే ప్రాంతాలలో ఒకటి కాబట్టి, ఈ ప్రాంతంలో ఏదైనా సంఘర్షణ జరిగితే, అది చమురు ధరలను నేరుగా ప్రభావితం చేస్తుంది. పశ్చిమ ఆసియా ప్రాంతం నుండి సరఫరాకు అంతరాయం కలుగుతుందనే ఆందోళనల మధ్య, ఈ ఘర్షణ ఇప్పటికే ప్రపంచ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేయడం ప్రారంభించింది. చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఫలితంగా భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేకపోలేదు!
వారం రోజుల క్రితం 70 డాలర్లకు దిగువ ఉన్న బ్రెంట్ క్రూడ్.. ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా తాజాగా 75.42 డాల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.