భారతదేశం, జూన్ 24 -- ఇజ్రాయెల్- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 511 పాయింట్లు పడి 81,897 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 140 పాయింట్లు పతనమై 24,972 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 193 పాయింట్లు పడి 56,059 వద్దకు చేరింది.
సోమవారం అర్థరాత్రి మధ్యప్రాచ్యంలో కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనతో ముడి చమురు అతి భారీగా పతనమైంది. ఫలితంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు ర్యాలీ అవుతున్నాయి.
అయితే, తాము ఎలాంటి కాల్పుల విరమణకు ఒప్పుకోలేదని ఇరాన్ చెబుతోంది. కానీ ఇజ్రాయెల్ తమ మీద దాడి చేయకపోతే, తాము కూడా ఏం చేయమని స్పష్టం చేసింది. ఈ మాటలు ఉద్రిక్తతలు త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.