భారతదేశం, జూలై 19 -- భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/ఎగ్జిక్యూటివ్ అంటే ఏసీఐఓ-2/ఎక్స్ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ ఏసీఐఓ గ్రేడ్ 2 ఎగ్జామ్ 2025కు దరఖాస్తు ప్రక్రియ జూలై 19 నుంచి ప్రారంభమైంది.
ఈ పోస్ట్ లకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు హోం మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ లో లింక్ ను చూడవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 19న ప్రారంభమై ఆగస్టు 10, 2025న ముగుస్తుంది. ఎస్బీఐ చలానా ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 12 ఆగష్టు 2025. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 3717 పోస్టులను భర్తీ చేయనున్నారు.
1. అన్ రిజర్వ్డ్: 1537 పోస్టులు
2. ఈడబ్ల్యూఎస్: 442 పోస్టులు
3. ఓబీసీ: 946 పోస్టులు
4. ఎస్సీ: 566 పోస్టులు
5. ఎస్టీ: ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.