Hyderabad, మే 25 -- టాలీవుడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ తొలిసారిగా కలిసి నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ త్రిల్లర్ మూవీ భైరవం. ఈ సినిమా టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్ అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్తో ముందుకు దూసుకెళ్తోంది.
నాంది, ఉగ్రం వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన విజయ్ కనకమేడల భైరవం మూవీకి దర్శకత్వం వహించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్పై కె.కె. రాధామోహన్ ఈ సినిమాను భారీగా నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పించారు.
భైరవం మూవీ మే 30న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో భాగంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో సినీ విశేషాలు పంచుకున్నాడు. మంచు మనోజ్, నారా రోహిత్పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
-నాకు కమర్షియల్ హీరోగా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.