భారతదేశం, జూన్ 4 -- ఆర్సీబీ ఫ్యాన్స్ కు ఇన్ని రోజులకు గుడ్ టైమ్ స్టార్ట్ అయింది. ఇన్నాళ్లుగా ట్రోల్స్ ఎదుర్కొంటూ, విమర్శలు తీసుకుంటూ అవమానాల పాలైన ఆ టీమ్ ఫ్యాన్స్.. ఇప్పుడు గర్వంగా కాలర్ ఎగరేసుకునే రోజు వచ్చింది. ఐపీఎల్ లో ఆర్సీబీ ఫస్ట్ టైమ్ విజేతగా నిలిచింది. ఇప్పుడు ఆ టీమ్ ఫ్యాన్స్ 'ఈ సాలా కప్ నమ్దు' అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ సంబరాలను మరింత పెంచేలా ఈ రోజు (జూన్ 4) బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తోంది.
మంగళవారం (జూన్ 3) రాత్రి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ పై గెలిచి ఆర్సీబీ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఈ విజయంతో బెంగళూరు నగరానికి ట్రోఫీని తీసుకువచ్చిన తమ హీరోలను గౌరవించుకునే అవకాశం ఆర్సీబీ ఫ్యాన్స్ కు దక్కింది. ఆర్సీబీ విక్టరీతో ఆ నగరంలో రాత్రంతా సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆ సంబరాలు మర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.