భారతదేశం, మే 9 -- హల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించింది. పాకిస్థాన్కు గట్టి సమాధానం ఇస్తోంది భారత్. ముఖ్యంగా జమ్మూలో సైన్యం ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఉగ్రవాదులు తమను తాము రక్షించుకోవడానికి, ఇళ్లలో దాక్కునేందుకు సహాయం తీసుకోవడం తరచుగా జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఉగ్రవాదులపై సైన్యం జరిపిన ఆపరేషన్లో ఇల్లు దెబ్బతిన్నట్లయితే ప్రభుత్వం పరిహారం అందిస్తుంది.
Central Scheme For Assistance Towards Damaged Immovable/Movable Property During Action by CPMFs And Army in Jammu & Kashmir కింద పరిహారం అందిస్తారు. దీని కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక పథకం ఉంది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ ప్రత్యేక పథకం కింద ఇల్లు, దాని వస్తువులకు జరిగిన నష్టానికి ప్రభుత్వం రూ. 10 లక్షల వరకు ఇస్తుంది. ఈ పథకం 2010 సంవత్సరం ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.