భారతదేశం, అక్టోబర్ 1 -- ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) బుధవారం తన కీలక ద్రవ్య విధాన సమీక్ష (Monetary Policy Review) నిర్ణయాలను ప్రకటించింది. కీలకమైన రెపో రేటును 5.50% వద్ద స్థిరంగా ఉంచాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.
వడ్డీ రేటు కోత (Rate Cut) ఉంటుందని మార్కెట్ వర్గాలు, ఆర్థికవేత్తలు బలంగా అంచనా వేసినప్పటికీ, ఆర్బీఐ తన రేట్లను స్థిరంగా ఉంచడం కొంత ఆశ్చర్యం కలిగించింది. బ్లూమ్బెర్గ్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 37 మంది ఆర్థికవేత్తలలో 25 మంది 25 బేసిస్ పాయింట్ల (bps) రేటు కోతను అంచనా వేశారు. కేవలం 11 మంది మాత్రమే రేట్లు స్థిరంగా ఉంటాయని చెప్పారు.
నిజానికి, రెపో రేటు కోత ఉంటుందనే అంచనాలు పెరగడానికి బలమైన కారణాలు ఉన్నాయి.
ద్రవ్యోల్బణం తగ్గుదల: రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ అంచనాలను మించి తగ్గింది. వర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.