భారతదేశం, మే 7 -- పొరుగుదేశంలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని భారత్ 'ఆపరేషన్ సింధూర్' నిర్వహించిన తర్వాత రిపబ్లిక్ ఆఫ్ తుర్కియే, అజర్ బైజాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు బుధవారం పాకిస్తాన్ కు మద్దతుగా వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి.
తుర్కియే (టర్కీ) విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్ లో ఒక ప్రకటనను పోస్ట్ చేసింది. "మేము పాకిస్తాన్, భారతదేశం మధ్య పరిణామాలను ఆందోళనతో గమనిస్తున్నాము. గత రాత్రి (మే 6) భారత్ చేసిన ఈ దాడి ఇరుదేశాల మధ్య యుద్ధ ప్రమాదాన్ని పెంచింది. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలతో పాటు పౌరులను, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాం'' అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని, ఏకపక్ష చర్యలకు దూరంగా ఉండాలని టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఏప్రిల్ 22న పహల్గామ్ లో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.