భారతదేశం, జనవరి 13 -- గతేడాది జరిగిన 'ఆపరేషన్ సిందూర్'లో భారత సైన్యం సాధించిన అద్భుత విజయంపై ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన వార్షిక పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ కాల్పుల విరమణకు రావడానికి దారితీసిన పరిస్థితులను వివరించారు. ఈ పోరాటంలో భారత్ విజయం సాధించడంలో రెండు ప్రధాన ఘట్టాలు 'టర్నింగ్ పాయింట్లు'గా నిలిచాయని ఆయన విశ్లేషించారు.
భారత సైన్యం 2025, మే 7 తెల్లవారుజామున పాకిస్తాన్, పీఓకే (PoK) లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడింది. కేవలం 22 నిమిషాల్లోనే ఆపరేషన్ పూర్తి చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
"ఆ 22 నిమిషాల మెరుపు దాడి మొదటి కీలక మలుపు. ఆ సమయంలో అవతలి వైపు ఉన్న వారి నిర్ణయాత్మక శక్తి (Decision making cycle) పూర్తిగా కుప్పకూలిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.