భారతదేశం, మే 7 -- పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలపై దాడుల నేపథ్యంలో సాయుధ బలగాలకు అండగా ఉంటామని తెలంగాణ సీఎం రేవంత్ ప్రకటించారు.
భారతీయ పౌరులుగా మన సాయుధ దళాలకు అండగా నిలవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద కర్మాగారాలపై దాడులు మనల్ని గర్వపడేలా చేస్తున్నాయని ఇది జాతి మొత్తం సంఘీభావాన్ని , ఐక్యతను నిరూపించాల్సిన సమయమని, మనమందరం ఒకే గొంతుతో మాట్లాడదాం - జై హింద్!" అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఉగ్రవాదం పట్ల ప్రపంచం జీరో టాలరెన్స్ చూపించాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.
పాకిస్తాన్ భూభాగంత పాటు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.