భారతదేశం, అక్టోబర్ 7 -- బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ ఎంతో ప్రేమగా ఉంటారు. వీళ్ల మధ్య ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ అయినా కెమిస్ట్రీ అదరిపోతుంది. మరోసారి ఈ జోడీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అబుదాబి టూరిజం ప్రమోషనల్ యాడ్ కోసం ఈ జంట స్క్రీన్పై తిరిగి కలిసింది. దీపికా రణ్వీర్ను 'మ్యూజియం-వర్తి' కళాఖండం అని పిలవకుండా ఉండలేకపోయింది. వారి సరదా కెమిస్ట్రీకి అభిమానులు ముగ్ధులయ్యారు. దీపికా పదుకొణె రణ్వీర్ సింగ్ను ఆటపట్టించింది.
ఎక్స్పీరియన్స్ అబుదాబి.. దీపికా పదుకొణెను ఎమిరేట్ బ్రాండ్ అంబాసిడర్గా రణ్వీర్ సింగ్తో చేరినట్లు ప్రకటించింది. ఈ ప్రకటనలో రణ్వీర్ ఒక మ్యూజియంలో ఒక కళాఖండాన్ని చూస్తూ.. ''క్రీ.శ. 90లో ఇంతటి స్థాయి వివరాలు ఉంటాయని ఊహించగలరా? నా విగ్రహం చేస్తే నా భంగిమ ఎలా ఉంటుందో అని నేన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.