భారతదేశం, ఆగస్టు 29 -- గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 706 పాయింట్లు పడి 80,081 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 211 పాయింట్లు కోల్పోయి 24,501 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 630 పాయింట్లు పడి 55,820 వద్దకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,592.71 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,346.47 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. ఆగస్ట్​ 29, శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫటీ50 ట్రెండ్​ నెగిటివ్​గా ఉంది. షార్ట్​ టర్మ్​లో ఇదే కొనసాగవచ్చు. 24300-24250 లెవల్స్​ సపోర్ట్​గా ఉంది. 24700 వద్ద...