Hyderabad, ఆగస్టు 5 -- శ్రావణ పూర్ణిమ 2025: హిందూ మతంలో పౌర్ణమి తేదీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రత్యేకమైన రోజు లోకాధిపతి అయిన విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది. ప్రతి సంవత్సరం శ్రావణ పూర్ణిమ నాడు రక్షా బంధన్ కూడా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ పండుగ అన్నదమ్ముల మధ్య అచంచలమైన ప్రేమ, విశ్వాసానికి ప్రతీక.
ఈ రోజున సోదరీమణులు తమ సోదరుడికి రాఖీ కట్టి తమ రక్షణకు హామీ ఇస్తారు. సోదరులు తమ సోదరీమణులను వారి చివరి శ్వాస వరకు కాపాడతామని వాగ్దానం చేస్తారు. ఈ పండుగ తోబుట్టువుల మధ్య ఆప్యాయత, నమ్మకం, బంధాన్ని బలపరుస్తుంది. ఈసారి పౌర్ణమి నాడు చాలా శుభప్రదమైన యోగాలు ఏర్పడ్డాయి.
శ్రావణ పౌర్ణమి నాడు కొన్ని వస్తువులను దానం చేయడం వలన మంచి ఫలితాలు ఎదురవుతాయి. సంతోషంగా ఉండొచ్చు, దేనికి ఇబ్బంది రాదు.
శ్రావణ పౌర్ణమి నాడు ధాన్యం, పప్పులు, బియ్యం, గోధుమలు వంట వాటిని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.