భారతదేశం, ఆగస్టు 8 -- ముంబై: నిన్న ఆగస్టు 7న దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులతో కూడిన సెషన్ను చూశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతులపై అదనంగా 25% సుంకం (tariff) విధిస్తామని ప్రకటించడంతో మదుపర్ల మనసుల్లో ఆందోళన మొదలైంది. దీంతో మార్కెట్ సెంటిమెంట్ పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రభావంతో నిఫ్టీ 50 సూచీ ఒకే రోజులో 24,350 నుంచి 24,650 మధ్య తీవ్రంగా ఊగిసలాడింది. ఒక దశలో 24,400 స్థాయికి దిగువకు పడిపోయినా, చివరికి నిలదొక్కుకుని బలమైన పునరుద్ధరణతో 24,600 దగ్గర ముగిసింది. అయితే, ఈరోజు మార్కెట్లో పెట్టుబడుల కోసం ప్రముఖ నిపుణులు కొన్ని స్టాక్స్ను సూచించారు.
నియోట్రేడర్ సహ-వ్యవస్థాపకుడు, సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అయిన రాజా వెంకట్రామన్ సూచించిన మూడు ముఖ్యమైన స్టాక్స్ ఇక్కడ ఉన్నాయి.
CIGNITITEC: ప్రస్తుత మార్కెట్ ధర (CMP) వద్ద లేదా Rs.1,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.