భారతదేశం, డిసెంబర్ 26 -- అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో వెండి ధగధగలు మునుపెన్నడూ లేని విధంగా మెరుస్తున్నాయి. చరిత్రను తిరగరాస్తూ, తొలిసారిగా ఔన్సు వెండి ధర 75 డాలర్ల మైలురాయిని దాటేసింది. ఒక్కరోజే వెండి ధర సుమారు 5 శాతం మేర ఎగబాకడం ఇన్వెస్టర్లను, మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణమవుతున్నాయి.
వరుసగా ఐదో సెషన్లోనూ వెండి తన జోరును కొనసాగించింది. ఒకానొక దశలో స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకి (1 ట్రాయ్ ఔన్స్ = 31.1035 గ్రాములు) $75.4 వద్ద రికార్డు స్థాయిని తాకింది. అక్టోబర్లో తలెత్తిన 'షార్ట్ స్క్వీజ్' తర్వాత సరఫరాలో ఏర్పడిన ఆటంకాలు, తాజాగా వెనిజులాలో నెలకొన్న పరిస్థితులు వెండికి డిమాండ్ పెంచాయి. వెనిజులాపై అమెరికా ఆంక్షలు విధించడం, చమురు ట్యాంకర్లను నిలిప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.