భారతదేశం, డిసెంబర్ 17 -- బంగారం బాటలో వెండి పరుగులు పెడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్తో పాటు దేశీయంగానూ రికార్డులను తిరగరాస్తున్నాయి. డిసెంబర్ 17న మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ధరలు ఏకంగా 4 శాతానికి పైగా పెరిగి, సరికొత్త శిఖరాలను తాకాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా వెండి ధర తొలిసారిగా 65 డాలర్ల మార్కును దాటడం విశేషం.
బుధవారం ఉదయం 9:20 గంటల సమయంలో, ఎంసీఎక్స్లో వెండి ధర 3.38 శాతం జంప్ చేసి కిలోకు రూ. 2,04,445 వద్ద ట్రేడవుతూ జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. మరోవైపు, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్పంగా 0.21 శాతం తగ్గి రూ. 1,34,129 వద్ద కొనసాగుతోంది.
ఈ అనూహ్య పెరుగుదలకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి:
అమెరికా నిరుద్యోగ గణంకాలు: అమెరికాలో నవంబర్ నెల నిరుద్యోగిత రేటు 4.6 శాతానికి పెరిగింది. దీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.