భారతదేశం, మార్చి 25 -- ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా బోర్డు రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశాల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, రెండో సంవత్సరం ఇంటర్మీడియట్ తరగతులు ఏప్రిల్ 1, 2025 నుండి ప్రారంభమవుతాయి. మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ తరగతులు ఏప్రిల్ 7, 2025 నుండి ప్రారంభమవుతాయి.

ప్రిన్సిపాళ్లు రిజర్వేషన్ నియమాన్ని పాటించాలని బోర్డు సూచించింది. వర్గాల వారీ రిజర్వేషన్ కట్-ఆఫ్ ఇక్కడ చూడొచ్చు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....