భారతదేశం, మే 29 -- టెక్నో తన నూతన స్మార్ట్ ఫోన్ పోవా కర్వ్ 5జీని భారత్ లో లాంచ్ చేసింది. డిజైన్, ఏఐ, సిగ్నల్ అనే మూడు కీలక అంశాలపై దృష్టి సారించిన ఈ స్మార్ట్ ఫోన్ ధర కేవలం రూ.15,999 మాత్రమే. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. శక్తివంతమైన ప్రాసెసర్ తో పాటు, స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే డిజైన్, కెమెరా సామర్థ్యాలను కలిగి ఉంది. మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ కొత్త స్మార్ట్ఫోన్ మీకు గొప్ప ఎంపిక కావచ్చు.
టెక్నో పోవా కర్వ్ 5 జీ స్మార్ట్ ఫోన్ 7.45 ఎంఎం కర్వ్డ్ ఫ్రేమ్ తో స్టార్ షిప్-ప్రేరేపిత డిజైన్ తో వస్తుంది. ఇందులో 6.78 అంగుళాల ఎఫ్హెచ్డీ+ 3డీ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ఈ డిస్ ప్ల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.