భారతదేశం, మే 22 -- భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని బుధవారం ప్రకటించింది. రాబోయే 12 గంటల్లో ఉత్తర కర్ణాటక-గోవా తీరాలకు దూరంగా తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. ఇది ఉత్తరం వైపు కదిలి, తదుపరి 36 గంటల్లో మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.
మే 21, 2025 ఉదయం 8:30 గంటలకు, ఉత్తర కర్ణాటక-గోవా తీరాలకు దూరంగా తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో రాబోయే 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడి, అది ఉత్తరం వైపు కదిలి బలపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ వెల్లడించింది.
దీని వల్ల దక్షిణ, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం అస్థిరంగా మారుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం నుండి కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు దిగువ ట్రోపోస్పియర్లోకి విస్తరించ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.