భారతదేశం, నవంబర్ 26 -- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నవంబర్ 26న సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా 'రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ల (REPM) తయారీని ప్రోత్సహించే పథకానికి' రూ. 7,280 కోట్ల భారీ ఆర్థిక వ్యయాన్ని ఆమోదించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది.
సమగ్రమైన రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ ఉత్పత్తి వ్యవస్థను ప్రోత్సహించడానికి కేంద్రం తీసుకున్న ఈ "మొట్టమొదటి" చొరవగా దీన్ని పేర్కొన్నారు. దీని ద్వారా భారతదేశం ఆత్మనిర్భరతను పెంచుకోవడమే కాకుండా, ప్రపంచ REPM మార్కెట్లో ఒక కీలక శక్తిగా నిలబడటానికి వీలు కలుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులతో మాట్లాడుతూ, "ఈ పథకం ద్వారా రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ల తయారీకి ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.