Hyderabad, జూన్ 9 -- మంచి ఆర్టిస్టులతో పాటు నూతన నటీనటులను పరిచయం చేస్తూ హెచ్ బీజే క్రియేషన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా చండీ దుర్గమా. ఈ సినిమాకు జయశ్రీ వెల్ది నిర్మాత. ఒలి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చండీ దుర్గమా సినిమాకు మైను ఖాన్ ఎండీ దర్శకత్వం వహిస్తున్నారు.
చండీ దుర్గమా సినిమా పూజా కార్యక్రమాలతో ఈ రోజు (జూన్ 9) హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ కమెడియన్ అలీ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. నటుడు చిట్టి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ముహూర్తపు సన్నివేశానికి రఘు కారుమంచి దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా కమెడియన్ అలీ మాట్లాడుతూ.. "చండీ దుర్గమా సినిమా ప్రారంభోత్సవానికి అతిథిగా రావడం సంతోషంగా ఉంది. అమ్మవారి కథతో వస్తున్న సినిమా కాబట్టి మంచి విజయం సాధించాలని కోరుక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.