భారతదేశం, డిసెంబర్ 22 -- అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హెచ్-1బి (H-1B), హెచ్-4 (H-4) వీసా దరఖాస్తుదారులందరికీ 'ఆన్లైన్ ప్రెజెన్స్ రివ్యూ' (Online Presence Review) విధానాన్ని తప్పనిసరి చేసింది. దీనిపై యూఎస్ ఎంబసీ సోమవారం సూచన జారీ చేసింది. వీసా స్క్రీనింగ్లో భాగంగా దరఖాస్తుదారుల సోషల్ మీడియా కార్యకలాపాలను తనిఖీ చేయడం ఇప్పుడు ప్రామాణిక పద్ధతిగా మారుతుందని స్పష్టం చేసింది.
హెచ్-1బి ప్రోగ్రామ్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టడంతో పాటు, అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వ్యక్తులను గుర్తించడమే ఈ కొత్త విధానం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. "అర్హులైన విదేశీ కార్మికులను కంపెనీలు నియమించుకునేందుకు అనుమతిస్తూనే, దుర్వినియోగాన్ని అడ్డుకోవడమే మా లక్ష్యం" అని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
హెచ్-1బి వీసా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.