భారతదేశం, మార్చి 11 -- అమెరికా టారిఫ్ల అమలు, ఆర్థిక మాంద్యంపై ఇన్వెస్టర్ల ఆందోళనల నేపథ్యంలో ప్రధాన అమెరికా సూచీలు సోమవారం రాత్రికి రాత్రే కుప్పకూలడంతో దేశీయ టెక్నాలజీ షేర్లలో అమ్మకాలు జోరందుకున్నాయి. తమ అతిపెద్ద ఆదాయ భాగంలో మందగమనం భయాలు నేటి ట్రేడింగ్లో భారతీయ ఐటీ స్టాక్స్ పతనానికి కారణమయ్యాయి. ఫలితంగా నిఫ్టీ ఐటి ఇండెక్స్ మరో 2.2% క్షీణించి 36,826 పాయింట్లకు చేరుకుంది.
ఇన్ఫోసిస్ 3.2 శాతం నష్టపోగా, విప్రో, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్, కోఫోర్జ్ 1 శాతం నుంచి 2 శాతం మధ్య నష్టాలతో ట్రేడవుతున్నాయి.
మెక్సికో, కెనడా, చైనాలపై హెచ్చుతగ్గుల వాణిజ్య విధానాలు వినియోగదారుల డిమాండ్, కార్పొరేట్ పెట్టుబడులను తగ్గిస్తాయని ఇన్వెస్టర్లు ఆందోళనలు చెందుతున్నారు. అమెరికా మాంద్యాన్ని ఎదుర్కొంటుందో లేదో అంచనా వేయడానికి ట్రంప్ ఆదివారం ఫాక్స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.