భారతదేశం, మే 2 -- అమరావతి అనేది ప్రజల రాజధాని...ఆంధ్రప్రదేశ్ తలరాతను మార్చే రాజధాని. ఒకఉన్నత లక్ష్యంతో కొత్త రాష్ట్రంలో నాడు కొత్త రాజధానిని సంకల్పించారు.
* అమరావతి రాజధాని నిర్మాణాన్ని తలపెట్టినపుడు విజయవాడ-గుంటూరు మధ్య ఉన్న వ్యవసాయ భూమిని ప్రభుత్వం భూసమీకరణలో సేకరించింది. భూసమీకరణలో భూములు ఇచ్చిన వారిలో 32 శాతం ఎస్సీలు, ఎస్టీలు, బిసిలు 14 శాతం, రెడ్డి సామాజికవర్గం 20 శాతం, కమ్మ వర్గం 18 శాతం, కాపులు 9 శాతం, ముస్లిం వర్గం 3 శాతం ఉన్నారు.
* అమరావతి రాజధాని 8603 చ.కి పరిధిలో రాజధాని ప్రాంతంగా గుర్తించారు. ఇందులో 217 చ.కీ పరిధిలో రాజధాని నగరం నిర్మిస్తారు. ఇందులో 16.9 చ.కీ పరిథిలో కోర్ క్యాపిటల్ ఉంటుంది.
* ఏపీసీఆర్డీఏ యాక్ట్ 2014 ప్రకారం అమరావతి రాజధానిగా ఏర్పాటు అయ్యింది.
* రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వేల ఎకరాలు ఇచ్చిన దేశంలోనే ఒ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.