భారతదేశం, మే 2 -- క్వాంటమ్ కంప్యూటింగ్లో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ముందువరుసలో నిలపాలని సీఎం చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. 2026 జనవరి 1న అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. శుక్రవారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లార్సన్ అండ్ టూబ్రో సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది. దీంతో అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి, అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం కానుంది. దేశంలోనే తొలిసారి ఐబీఎం అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్ కలిగిన 'క్వాంటమ్ సిస్టం 2'ని అమరావతిలో నెలకొల్పనుంది.
ఎంవోయూ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. '1990లలో దేశంలో ఐటీ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ కీలకంగా నిలిచింది. ఇప్పుడు దేశంలో క్వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.