భారతదేశం, జూన్ 2 -- అమరావతి, జూన్ 2: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పరిపాలనా భవనాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. రూ. 3,673 కోట్ల అంచనా వ్యయంతో ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణానికి సంబంధించి ఎల్-1 టెండర్లను ఖరారు చేసినట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 48వ సీఆర్డీఏ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
జీఏడీ టవర్: రూ. 882 కోట్లతో నిర్మించే ఈ టవర్ను ఎన్.సి.సి. దక్కించుకుంది.
హెచ్.ఓ.డి. టవర్-1 & 2: రూ. 1,487 కోట్లతో నిర్మించే ఈ టవర్ల బాధ్యతను షాపూర్జీ అండ్ పల్లంజీ సంస్థకు అప్పగించారు.
హెచ్.ఓ.డి. టవర్-3 & 4: రూ. 1,304 కోట్లతో నిర్మించే ఈ టవర్ల నిర్మాణాన్ని ఎల్ అండ్ టి కంపెనీ చేపడుతుంది.
ఈ కంపెనీలు త్వరలోనే నిర్మాణ పనులను ప్రారంభిస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.