భారతదేశం, ఏప్రిల్ 20 -- ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఎదురు చూస్తున్న రైతులకు 50 వేల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ కనెక్షన్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డిస్కంలను ఆదేశించింది. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.450 కోట్లు ఖర్చు చేస్తుంది. గత ప్రభుత్వంలో పెండింగ్ దరఖాస్తులను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా కొత్త కనెక్షన్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త కనెక్షన్లకు అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ సామాగ్రి డిస్కంలు సమకూర్చుకుంటున్నాయి.
రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల అందించే క్రమంలో కూటమి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 50,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. గత ప్రభుత్వ సమయంలో రైతులు కొత్త వి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.