భారతదేశం, జనవరి 21 -- మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆర్థోపెడిక్ చికిత్స రంగంలో మరో కీలక అడుగు వేసింది. ఆధునిక రోబోటిక్-అసిస్టెడ్ ఆర్థోపెడిక్ సర్జరీ సౌకర్యాన్ని ప్రారంభించింది. దీనిద్వారా కచ్చితత్వం, రోగి జాయింట్ రీప్లేస్‌మెంట్ చికిత్సలను మరింత బలోపేతం చేసింది.

ఈ అత్యాధునిక సౌకర్యాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్, డాక్టర్ అనిల్ కృష్ణ(మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్) డా.ఉదయ్ కృష్ణ మైనేని(సీనియర్ కన్సల్టెంట్, హెచ్‌ఓడీ అండ్ చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ హరి కృష్ణ, హాస్పిటల్ ఉన్నతాధికారులు, వైద్య నిపుణుల సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సతీష్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేష్ డెగ్లూర్కర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ...