భారతదేశం, సెప్టెంబర్ 14 -- స్టాక్ మార్కెట్లో మల్టీబ్యాగర్ స్టాక్స్కి ప్రత్యేక స్థానం ఉంది! వాటి రిటర్నులతో లైఫ్ సెట్ అయిపోతుందని చాలా మంది మదుపర్లు భావిస్తుంటారు. అందుకే మల్టీబ్యాగర్ల కోసం అన్వేషిస్తుంటారు. అలాంటి ఒక మల్టీబ్యాగర్ స్టాక్ గురించి ఈరోజు మేము మీకు చెప్పబోతున్నాము. ఒక కంపెనీ స్టాక్.. రూ. 1లక్షను ఏకంగా రూ. 1కోటి చేసింది! అది కూడా కేవలం 5ఏళ్లల్లోనే! ఆ కంపెనీ పేరు పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. వివరాల్లోకి వెళితే..
పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ సంస్థ షేర్లు గత 5 సంవత్సరాలలో మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చాయి. ఈ కాలంలో కంపెనీ షేర్లు ఏకంగా 11000% కంటే ఎక్కువ పెరిగాయి. ఐదేళ్ల క్రితం పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లిమిటెడ్ షేర్లలో రూ.లక్ష పెట్టుబడి పెట్టిన షేర్ హోల్డర్లు ఇప్పుడు కోటీశ్వరులుగా మారారు! కంపెనీ షేర్లు ఐదేళ్లలో రూ.లక్ష పెట్టుబడిని రూ.కోటికి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.