భారతదేశం, ఫిబ్రవరి 13 -- ఫిబ్రవరి 14.. లోకమంతా ప్రేమ దినోత్సవంగా జరుపుకుంటే, లక్షలాది మంది చిన్నారుల జీవితాల్లో మాత్రం అది ఒక నవశకానికి నాంది పలికిన రోజు. "ఏ బిడ్డ కూడా ఖాళీ కడుపుతో బడికి వెళ్లకూడదు" అనే సంకల్పంతో మొదలైన 'సాయి ష్యూర్' పౌష్టిక ఆహార కార్యక్రమం నేడు విజయవంతంగా దశాబ్ద కాలాన్ని పూర్తి చేసుకుంది. పదేళ్ల కిందట చిన్నగా మొదలైన ఈ సేవ, నేడు దేశవ్యాప్త పోషకాహార ఉద్యమంగా ఎదిగి కోట్లాది మంది పిల్లల ఆరోగ్యాన్ని, తద్వారా దేశ భవిష్యత్తును బలోపేతం చేస్తోంది.
ఈ సేవా యజ్ఞానికి పునాది 2012 ఏప్రిల్లో పడింది. బెంగళూరు సమీపంలోని దొడ్డబెలే ప్రభుత్వ పాఠశాలలో ఉదయం ప్రార్థన సమయంలో కొందరు పిల్లలు కళ్లు తిరిగి పడిపోయారు. వారు ఉదయం ఏమీ తినకుండానే బడికి వచ్చారని తెలిసింది. ఈ హృదయ విదారక దృశ్యం 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ' మిషన్ వ్యవస్థాపకులు మధుసూదన్ సాయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.